సింగారం చెరువు వద్ద కుళ్లిన మృతదేహం కలకలం..!

సింగారం చెరువు వద్ద కుళ్లిన మృతదేహం కలకలం..!

HNK: ఐనవోలు మండలం సింగారం చెరువు వద్ద బుధవారం స్థానికులు కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడంలేదని, మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయంటూ స్థానికులు పేర్కొంటున్నారు. తల, మొండెం వేరుగా ఉండడంతో బలి ఇచ్చారా? ఏంటి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.