VIDEO: ఖమ్మంలో పెరిగిన కొత్త మిర్చి, పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,100, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,000, కొత్త మిర్చి రూ.16,200 పత్తి ధర రూ.7,100 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి రూ.250 తగ్గగా.. అటు కొత్త మిర్చి ధర రూ.81, పత్తి ధర రూ.100 పెరిగిందని పేర్కొన్నారు.