నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

KNR: ఉమ్మడి KNRలో గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారానికి, ఈ రోజు సా.5 గంటల నుంచి తెరపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని చెప్పారు. పోలింగ్ ముగి వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టంచేశారు.