రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తులు ముందుగా శ్రీ రాజ రాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామంలో ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.