బీటెక్ విద్యార్థినిపై ఫిర్యాదు.. కోర్టులో ప్రేమ వివాహం

బీటెక్ విద్యార్థినిపై ఫిర్యాదు.. కోర్టులో ప్రేమ వివాహం

GNTR: అమరావతిలో బీటెక్ చదువుతున్న యువతిని అక్రమంగా నిర్బంధించారని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణలో ఆమె స్వచ్ఛందంగా ఆనంద్‌ను పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. తల్లిదండ్రులతో వెళ్లనని, భర్తతోనే ఉంటానని చెప్పడంతో, ఆమె మేజర్ కావడంతో కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.