ఎస్పీ గ్రీవెన్స్కు 53 వినతులు
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో 'మీ కోసం గ్రీవెన్స్' కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఇవాళ నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలు, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడిన ఇతర అంశాలకు చెందిన సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 53 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.