VIDEO: ప్రభుత్వం వెంటనే స్పందించాలి: ఎంపీ

VIDEO: ప్రభుత్వం వెంటనే స్పందించాలి: ఎంపీ

మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు 4వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఘట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అయ్యేవరకు పోరాటం ఆగదని, ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానన్నారు.