డోర్నకల్-గద్వాల రైలు లైన్ ముందడుగు

డోర్నకల్-గద్వాల రైలు లైన్ ముందడుగు

NGKL: డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైల్వే లైన్ పనులకు కీలక ముందడుగు పడింది. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వద్ద అలైన్‌మెంట్‌ను స్వీకరించారు. ప్రాజెక్టును తదుపరి దశలకు తీసుకెళ్లేందుకు అవసరమైన పరిపాలనా, సాంకేతిక ప్రక్రియలపై అధికారులు ఎంపీకి వివరాలు అందజేశారు.