VIDEO: కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
NLG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. 400 మంది పెట్టుబడిదారులు, 40 మంది సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ముంచుతున్నరన్నారు. HILT పాలసీ కింద భూములిచ్చిన లబ్ధిదారుల లిస్టు వెంటనే బయటపెట్టాలని, లేకపొతే కొన్ని రోజులకు ఆ లిస్టు మేమే బయటపెడతామని తెలిపారు.