మే 22 వరకు మ్యాచ్.. ఉప్పల్లో యథాతథం

మే 22 వరకు మ్యాచ్.. ఉప్పల్లో యథాతథం

MDCL: ఉప్పల్లో ఏప్రిల్ 5న IPL మ్యాచ్ SRH VS LSG మధ్య జరిగింది. ఈ IPL సీజన్ ఉప్పల్ స్టేడియంలో మే 22వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన ఏర్పాటులను యధావిధిగా ఉంచినట్లుగా తెలిపారు. మళ్లీ పని భారం పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు.