ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం MBT రోడ్డులో గల శ్రీ విరుపాక్షి మారెమ్మ శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని అభిషేకించి కుంకుమ, కాటుకతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.