టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలు దహనం
SRCL: అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని చేనేత చౌక్ వద్ద టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలను మంగళవారం దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన డే, బ్లాక్ డే అని టీడీపీ ఎంపీలు అనడం దురదృష్టకరమన్నారు.