మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* రాంపూర్ సమీపంలో RTC బస్, బైక్ ఢీ.. ముగ్గురు మృతి
* శ్రీగిరిపల్లి గ్రామంలో కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
* జిల్లాలో ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్ ప్రతిమా సింగ్
* రామాయంపేటలో పలు హోటళ్లపై పోలీసుల దాడులు.. 6 అక్రమ సిలిండర్లు సీజ్