డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జరిమానా

SKLM: టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి మంగళవారం టెక్కలి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యూ. మాధురి రూ. 10,000 చొప్పున జరిమానా విధించారు. ఈ విషయాన్ని సీఐ ఏ. విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.