హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గండిపేట్ చెరువులో చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
➢ నార్సింగిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యారారం
➢ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.42 లక్షల విలువైన 74 డ్రోన్లు పట్టివేత
➢ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు