పరువు హత్యలు జరగడం బాధకరం: బక్కి వెంకటయ్య

పరువు హత్యలు జరగడం బాధకరం: బక్కి వెంకటయ్య

VKB: ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గరైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య నిన్న పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 4.12 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పరువు హత్యలు జరగడం బాధకరమన్నారు. రాజశేఖర్ హత్య చేసిన వారికి కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామన్నారు.