ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ. 15,100, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 7,900, కొత్త మిర్చి రూ.16,119 పత్తి ధర రూ. 7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ నడిచిన శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ.75, కొత్త మిర్చి ధర రూ.18 తగ్గగా.. అటు పత్తి ధర రూ.100 పెరిగింది.