మరణంలోనూ మరో ఇద్దరికి నేత్రదానం

మరణంలోనూ మరో ఇద్దరికి నేత్రదానం

PDPL: గోదావరిఖని 8వ కాలనీకి చెందిన తమ్మిశెట్టి అమృతమ్మ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం పుట్టెడు దుఃఖంలో కుటుంబ సభ్యులు నేత్ర దానానికి అంగీకరించారు. హైదరాబాద్ LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియాను సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఆ తల్లి నేత్రాలు మరో ఇద్దరికి ఉపయోగపడటం పట్ల కుటుంబ సభ్యులను అభినందించారు.