సాక్షి మీడియాపై బుచ్చయ్య చౌదరి ఫైర్

సాక్షి మీడియాపై బుచ్చయ్య చౌదరి ఫైర్

E.G: సాక్షి మీడియాపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కుల, వర్గ విభేదాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తప్పుడు వార్తలపై సాక్షి యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలను వెలుగులోకి తీసుకువస్తే దాడులు సరికాదన్నారు.