ఉత్కంఠ భరితంగా ముగిసిన కబడ్డి పోటీలు

ఉత్కంఠ భరితంగా ముగిసిన కబడ్డి పోటీలు

కృష్ణా: మచిలీపట్నం వేదికగా నోబుల్ కాలేజ్‌లో గత నాలుగు రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగిన 69వ అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో మహిళల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ పోటీల్లో పాల్గొన్న 26 జిల్లాల టీమ్‌ల నుంచి 16 మందిని రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు.