ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.