ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న బీసీ జనార్దన్ రెడ్డి

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న బీసీ జనార్దన్ రెడ్డి

KNL: బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల గూర్చి వివరించి మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.