పంట కాలువలోకి బోల్తా కొట్టిన ధ్యానపు ట్రాక్టర్

పంట కాలువలోకి బోల్తా కొట్టిన ధ్యానపు ట్రాక్టర్

W.G: మండల కేంద్రమైన ఉండి గ్రామంలోని పెద్దవంతెన సెంటర్‌లో ధాన్యపు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ అదుపుతప్పి పంట కాలవలోకి పల్టీ కొట్టింది. అదే మార్గంలో వెళ్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఘటన స్థలం దగ్గర కారు ఆపారు. వివరాలను తెలిసికుని తగిన ఆదేశాలు జారీ చేశారు.