పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా
JN: జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి గ్రామాలు, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామం ఈ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, మద్యం అమ్మిన వారికి రూ.లక్ష జరిమానా, తాగినవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా ప్రకటించారు.