జంపన్న వాగు ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

MLG: ఏటూరునాగారం మండలం దొడ్ల మల్యాల గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగు ఉధృతిని శుక్రవారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర. ప్రజల అవసరాల కొరకు మరో రెండు బోట్లు తెప్పిస్తుమని, నిత్యావసర సరుకులు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. మరో 3రోజులు భారీ వర్షాలు వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. గ్రామస్తులు ఎవరు ఇళ్లు దాటి బయటకు రావద్దని కలెక్టర్ పేర్కొన్నరు.