లోకేష్‌ను కలిసిన జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్

లోకేష్‌ను కలిసిన జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్

KDP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నారా లోకేశి శనివారం ఉండవల్లిలోని ఆయన స్వగృహంలో ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.