పన్నుల చెల్లింపుకు నగరంలో ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

పన్నుల చెల్లింపుకు నగరంలో ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

KRNL: పన్నుల చెల్లింపులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల కోసం నగరంలో ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవి ప్రతిరోజూ పనిచేస్తాయని, యూపీఐ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని కమిషనర్ వెల్లడించారు.