నేడు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

నేడు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

సత్యసాయి: మంత్రి సవిత మంగళవారం పెనుకొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం చాలకూరు చెరువు వద్ద ‘మన ఊరు మన నీరు’ కార్యక్రమంలో పాల్గొని జలహారతి పూజ చేస్తారు. అనంతరం సోమందేపల్లి ఎస్సీ కాలనీలో ఉచిత సోలార్ పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిపల్లి రంగనాథ స్వామి ఆలయ పూజలు, చోలెమర్రి గ్రామ జాతరలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.