BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,30,310కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.800 పెరిగి రూ.1,19,450గా పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.8,000 ఎగబాకి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.