మంత్రిని కలిసిన నూతన ఎమ్మార్వో

మంత్రిని కలిసిన నూతన ఎమ్మార్వో

అన్నమయ్య: చిన్నమండెం(మం) నూతన ఎమ్మార్వో రామాంజనేయులు మంగళవారం మధ్యాహ్నం బోరెడ్డిగారిపల్లి గ్రామంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుశ్యాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. మండల అభివృద్ధి అంశాలపై మంత్రితో ఎమ్మార్వో చర్చించినట్లు సమాచారం.