'నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరం'

'నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరం'

SRD: ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్‌కి చెందిన ముంతాజ్ బేగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సీఎంఆర్ఎఫ్ ద్వారా 5లక్షల అందజేశారు.