మహారాజ్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

KMR: శ్రీ సాదు సంత్ మహారాజ్ కామారెడ్డి జిల్లా కమిటీని జిల్లా కేంద్రంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నారాయణ మహారాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సలావత్ రాజు మహారాజు, ఉపాధ్యక్షులుగా గంగారాం మహారాజ్, ప్రధాన కార్యదర్శిగా రామావత్ సేవ్య మహారాజ్, కోశాధికారిగా బానోత్ గోపి మహారాజ్ తదితరులను ఎన్నుకున్నారు.