తిరుమల శ్రీవారి ఆదాయ వివరాలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 26 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 26 గంటలు సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,202 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25,864 మంది తలనీలాలలో సమర్పించుకున్నారు. స్వామి వారి హుండి ఆదాయం రూ.4.04 కోట్లు అని తెలియజేసారు.