బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో చంద్రిక పూజారి సత్తా చాటింది. మహిళల విభాగం ఫైనల్‌లో ఆమె (51 కేజీలు) స్వర్ణంతో మెరిసింది. మర్దొనోవా నజోఖత్ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించింది. గుంజాన్ (48 కేజీలు), జోయ్‌శ్రీ దేవి (54), అంబేకర్ (50) ఫైనల్‌లో ఓటమిపాలయ్యారు. దీంతో వారంతా రజతంతో సరిపెట్టుకున్నారు. కాగా, ఇప్పటికే రాధామణి (57) కాంస్యం సాధించింది.