నేడు తొర్రూరుకు ఎంపీ కడియం కావ్య రాక
MHBD: తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:00 గంటలకు నూతన మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు హాజరుకానున్నారు.