ఏసీబీకి పట్టుబడిన ఎస్సై
MDK: అవినీతికి పాల్పడిన టేక్మాల్ ఎస్సై రాజేష్ను ACB అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్టేషన్లో ఓ హార్వెస్టర్పై నమోదైన కేసు విషయంలో రాజీకోసం బాధితుడిని నుంచి రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బాధితుడి నుంచి డబ్బు తీసుకుంటుండగా ACB అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.