గుంటూరు అభివృద్ధికి యువతకు పిలుపు

గుంటూరు అభివృద్ధికి యువతకు పిలుపు

గుంటూరు నగర సమస్యలను పరిష్కారించడంలో యువత చురుకుగా పాల్గొనాలని TJPS కళాశాలలో యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థులతో కలిసి పారిశుద్ధ్యం, ట్రాఫిక్, విద్య, వైద్య రంగాలపై 7 బృందాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పౌర సంస్థలను ఐక్యం చేసి, దాతల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు.