ప్రగడవరంలో పోలీసులు పల్లెనిద్ర
ELR: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో దొంగతనాలు నిరోధించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సతీష్ సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాలు అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.