నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యలయంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు Meekosam.ap.gov.in నమోదు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న అనంతరం వాటి పరిష్కారాన్ని తెలుసుకోవడానికి 1100 నేరుగా కాల్ చేయవచ్చన్నారు.