అర్హులైన వారికే ఇల్లు కేటాయించాలని వినతి

అర్హులైన వారికే ఇల్లు కేటాయించాలని వినతి

KMM: లబ్ధిదారుల జాబితాను పునఃపరిశీలించి, అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు CPI (ML) ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. వెలుగుమట్ల భూముల్లో అనర్హులకు స్థలాలు కేటాయించడాన్ని నిరసిస్తూ బాధితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 2018 నుంచి అక్కడ నివసిస్తున్న 400 మంది అసలైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.