రైతులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు

రైతులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు

MHBD: ఆత్మ మరిపెడ డివిజన్ ఆధ్వర్యంలో చీకటాయపాలెం, దంతాలపల్లిలో రైతులకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ ఛైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.