ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు.