‘పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి’

‘పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలి’

VZM: రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి కోరారు. ఇవాళ గజపతినగరం మండలంలోని గుడివాడ గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంపై సదస్సు జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని సూచించారు. సొసైటీ డైరెక్టర్ రామ్ కుమార్ పాల్గొన్నారు.