రాపోల్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు
VKB: పరిగి మండలం రాపోల్ గ్రామస్తులు తమ భూములు లాక్కుని ప్రభుత్వం ఇండస్ట్రీయల్కు అప్పగించవద్దంటూ బుధవారం ధర్నా చేశారు. పరిగి-షాద్నగర్ రహదారిపై బైఠాయించిన రైతుల నిరసనతో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సమదాయించే ప్రయత్నం చేస్తున్నారు.