నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

నేటితో ముగియనున్న 3వ విడత ఎన్నికల ప్రచారం

NZB: జిల్లాలో ముడవ విడత ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో 17న ఎన్నికలు జరగనున్నాయి.165 సర్పంచ్ స్థానాల్లో 19 ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్, 1,620 వార్డు వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది.