బాధిత కుటుంబానికి LOC చెక్కు అందజేత

బాధిత కుటుంబానికి LOC చెక్కు అందజేత

జనగామ మండలం ఎర్రగుంట తండాకు చెందిన గూగుల్ సుధాకర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన రూ.2.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించి, ఇవాళ బాధితుడికి అందజేశారు.