మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి  గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొమరోలు, అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే కంభం, గిద్దలూరు మండలాల్లో కొత్త స్టేడియాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.