టీడీపీ సీనియర్ నాయకుడు బాలా కుమార్‌కు ఘన నివాళి

టీడీపీ సీనియర్ నాయకుడు బాలా కుమార్‌కు ఘన నివాళి

CTR: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కుప్పం మున్సిపాలిటీ బూత్ నెం.171 ఇన్‌ఛార్జ్ బాలా కుమార్ మృతి చెందారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటుగా APSRTC వైస్‌ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ జెండా కప్పి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.