ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

KNR: కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని శాంతి భద్రతలు, క్రైమ్ రేట్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. విజిబుల్ పోలింగ్పై దృష్టి పెట్టాలన్నారు. గంజాయి, అక్రమంగా ఇసుకరవాణా, రేషన్ బియ్యం లాంటి అక్రమాలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.