గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

AP: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రూ.69.23 లక్షలతో శ్రీశైలం హైవే నుంచి RGIA ఎంట్రీ గేట్ వరకు ఉన్న రోడ్డును ముస్తాబు చేస్తున్నారు. బీటీ రోడ్డుపై బీసీ ఓవర్‌లోడ్ పనులు చేపట్టాలని ఎన్ఏసీ నిర్ణయించింది. ఈ మార్గంలోనే అతిథులను కందుకూరులోని సమ్మిట్ వేదికకు వెళ్లనున్నారు.